దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ Apr 24,2024 | 09:47 న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ…
పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!! May 26,2024 | 14:15 అమరావతి: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల…
జెవివి ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధి శిబిరం May 26,2024 | 13:43 ప్రజాశక్తి-పెనుకొండ : జన విజ్ఞాన వేదిక పెనుకొండ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పెనుకొండ పట్టణంలోని ఘనగిరి స్కూల్ నందు కరస్పాండెంట్ ఇలియాజ్ మూర్ఛ వ్యాధి చికిత్సా…
పద్యపఠనంపై విద్యార్థులకు పోటీలు May 26,2024 | 13:38 ప్రజాశక్తి-నక్కపల్లి : మండలంలోని చినదొడ్డుగల్లు గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి కే జనార్దన్ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పద్య పఠనంపై విద్యార్థులకు పోటీలు…
యాదాద్రి క్షేత్రంలో యాత్రికుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం May 26,2024 | 13:31 యాదగిరిగుట్ట: వేసవి సెలవులు, వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి యాత్రికులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మెట్ల దారిలో రద్దీ నెలకొంది.…
హైదరాబాద్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా.. May 26,2024 | 13:02 హైదరాబాద్ : ప్రస్తుత కాలంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. వివిధ ఆదాయ మార్గాలను కనుగొనే విషయానికి వస్తే, కొంతమంది స్కామర్లు కష్టపడుతున్నారు. అదే…
ఢిల్లీలో అగ్నిప్రమాదం – ముగ్గురు మృతి May 26,2024 | 12:51 న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఒకరు…
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : కొల్లు రవీంద్ర May 26,2024 | 12:37 ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించాలని కూటమి అభ్యర్ధి కొల్లు రవీంద్ర కోరారు. మచిలీపట్నం నియోజకవర్గం నూరి నగర్…
గుజరాత్లో ఘోరం – 33కు చేరిన మృతుల సంఖ్య May 26,2024 | 12:37 రాజ్కోట్ (గుజరాత్) : గుజరాత్ రాజ్కోట్లోని గేమ్జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనాస్థలాన్ని…
ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ May 26,2024 | 12:30 అమరావతి: రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.…
దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ…