అవమానించారంటూ కెజిబివి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ప్రజాశక్తి-చిలమత్తూరు : పరీక్షల్లో కాపీ కొట్టి మార్కులు తెచ్చుకున్నావంటూ ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికిలోనై కెజిబివి విద్యార్థిని నైల్పాలిస్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు కెజిబివిలో…