రోదసీ రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ : ఇస్రో చైర్మన్ సోమనాథ్
తిరువనంతపురం : రాకెట్లు, అంతరిక్ష నౌకలను రూపొందించి, ప్రయోగించేందుకు బహుళజాతి కంపెనీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారగల సత్తా వుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శనివారం వ్యాఖ్యానించారు.…