వడదెబ్బ తగలకుండా …
ఎండలు పెరిగిన క్రమంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎండ బాగా తగిలినప్పుడు శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. చెమట పోయదు.…
ఎండలు పెరిగిన క్రమంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎండ బాగా తగిలినప్పుడు శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. చెమట పోయదు.…
మండుటెండలోనే పనులు పని ప్రదేశంలోనే కుప్పకూలుతున్న వైనం ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : భానుడి భగభగలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వడగాడ్పుల తీవ్రత…
అందుకునేందుకు సిద్ధంగా విద్యుత్ సంస్థలు సిఎస్ విజయానంద్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ…
ఎండల్లో పెరటి మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవికాలమని కుండీల్లోని మొక్కలకు కొంతమంది అదేపనిగా నీరు పోస్తుంటారు. ఇలా చేస్తే మొక్కల వేర్లు…
70 టిఎంసిలకు పడిపోయిన నీటి నిల్వ వేసవి రాకముందే ఖాళీ అవుతున్న జలాశయం ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెమాల్ తుపాను ముప్పు రాష్ట్రానికి తప్పినా.. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగి తీవ్రమైన వడగాడ్పులు వీస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో…
సాధారణంగా పిల్లలు ఆటల్లో పడి, పెద్దవాళ్లు పనుల్లో ఉండి, బాగా దాహమయ్యే వరకూ నీళ్ళు తాగకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. మండే ఎండల్లో ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికి తోడు ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు…
ప్రజాశక్తి – యంత్రాంగం : ఎండ వేడిమి, వడగాలులకు తాళలేక ఆదివారం ముగ్గురు మృతి చెందారు. ఎన్టిఆర్ జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.…