చిత్తూరులో దోపిడీ దొంగల హల్చల్
సినిమా ఫక్కీలో పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పట్టపగలు కత్తులు, తుపాకులతో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఆరుగురు సభ్యులుగల…
సినిమా ఫక్కీలో పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పట్టపగలు కత్తులు, తుపాకులతో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఆరుగురు సభ్యులుగల…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి పట్టణంలోని గండాలయ్యపేటలోని ఎస్టీ కాలనీ గిరిజలను దొంగలు అంటూ పోలీసులు అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని గుంటూరు జిల్లా…
గన్నవరం :దారిదోపిడీలకు పాల్పడే దొంగల ముఠాను గన్నవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6,47,000లు విలువగల చోరీ సొత్తు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.…
పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మండలం, నరిసిపురం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న రెండు, పక్క పక్క ఇండ్లలోని 30 తులాల…
పశ్చిమ బెంగాల్ : దేశవ్యాప్తంగా లోక్సభ 2024 చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే ఓటింగ్ ప్రారంభానికి ముందే పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త వాతావరణం…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం సమీపంలో ప్రసాదు, ఈశ్వరమ్మ అనే దంపతులు దుకాణం ఏర్పాటు చేసుకొని…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి గ్రామపంచాయతీలోని రైతు బజార్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. శనివారం ఉదయం వినియోగదారులు తమ గోడును ప్రజాశక్తితో…