మా అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు : డీకే శివకుమార్ Dec 2,2023 | 11:46 బెంగళూరు : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తెలంగాణ ఎన్నికల ఫలితాల…
Papua ఘోర విపత్తు – 2 వేలమంది సజీవ సమాధి..! May 27,2024 | 12:29 న్యూయార్క్ : పపువా న్యూగినియా ఘోర విపత్తులో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు…
తీవ్ర తుపానుగా ‘రెమాల్’ May 27,2024 | 12:15 న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా బలపడుతోంది. దీనికి రెమాల్ తీవ్ర తుపానుగా వాతావరణ శాఖ అధికారులు నామకరణం చేశారు. తీవ్ర తుఫానుగా బలపడిన…
రోడ్డుకు అడ్డంగా భారీ వాహనం May 27,2024 | 12:13 మారేడుమిల్లిఘాటిలో వందల సంఖ్యలో నిలిచిన వాహనాలు. .. ప్రజాశక్తి-చింతూరు : మారేడుమల్లి ఘాటీలో భారీ వాహనంను రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో చింతూరు మండలం తులసిపాక గ్రామంలో నుండి…
బొగ్గు గనిలో చిక్కుక్కున ముగ్గురు కార్మికులు May 27,2024 | 12:04 ఢిల్లీ: ముగ్గురు బొగ్గు గని కార్మికులు అస్సాంలోని టిన్సుకియా జిల్లా పట్కై కొండలలోని చిక్కుకున్నారు. ఆదివారం అనధికార మైనింగ్ కార్యకలాపాల వలన కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు ధృవీకరించారు.…
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత May 27,2024 | 11:49 తెలంగాణ : ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్…
మాజీ మంత్రి – విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూత May 27,2024 | 11:40 తెలంగాణ : మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఎపిలోని…
ఊరంతా జల్లెడ పట్టిన పోలీసులు May 27,2024 | 11:38 ప్రజాశక్తి-గంపలగూడెం : జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసులు చేపడుతున్నారు. అందులో భాగంగా తిరువూరు సిఐ షేక్…
కొనసాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ May 27,2024 | 11:38 తెలంగాణ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం కొనసాగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలివస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి…
పల్నాడు జిల్లాలో రాళ్లు, కర్రలు స్వాధీనం May 27,2024 | 11:35 ప్రజాశక్తి-వినుకొండ: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు, జూన్ 4వ తేదీ వెలువడే…