వేంకటేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు
తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవలో పాల్గని స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం…