జాతర పోస్టర్‌ ఆవిష్కరణ

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పెద్దలు

ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలోని బోయతిలి పంచాయతీ బోయతిలి, మద్దిగరువులో రాస కొండమ్మ అమ్మ వారి జాతర మహౌత్సవాలు వచ్చే నెల 7వ తేదీ నుండి 9 వరకూ ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్లను విడుదల చేశారు.

➡️