మహాధర్నాకు వేలాదిగా తరలివచ్చిన కార్మికులు, రైతులు

Nov 27,2023 09:05 #chandigad, #Mahadharna

ఛండీగఢ్‌ :ఛండీగఢ్‌లోని మొహలిలో ఆదివారం జరిగిన మహాధర్నాకు వేలాదిగా తరలివచ్చిన కార్మికులు, రైతులు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ ధావలే తదితరులు ప్రసంగించారు.

➡️