ప్రజాశక్తి-విజయవాడ : సుప్రీం కోర్టు రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని, అదనపు సమయం కేటాయించలేమని ఎస్బిఐకి ఆదేశాలు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సుప్రీం కోర్టు కోరిన విధంగా వివరాలు బయట పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read More: సమయం ఇవ్వలేం.. వివరాలు వెల్లడించాల్సిందే : ఎస్బిఐకు సుప్రీం కీలక ఆదేశాలు