ఏపిలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు

May 5,2024 12:43 #Election Commission

అమరావతి: ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీవేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాను ఈసీ బదిలీ చేసింది.

➡️