ప్రజాశక్తి-ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల కన్నీటితో ఆ ప్రాంతం విషాదంగా మారింది.
![road accident in prakasam](https://prajasakti.com/wp-content/uploads/2023/12/road-accident-in-prakasam-1.jpg)