అద్దేపల్లి గ్రామంలో ఉద్రిక్తత

Jun 29,2024 09:03 #Bapatla District, #Clashes, #tdp vs ycp

ప్రజాశక్తి-భట్టిప్రోలు :  టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య  ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి బాపట్ల జిల్లా అద్దేపల్లి గ్రామంలో ఉన్న టిడిపి జెండా దిమ్మెన ధ్వంసం చేశారు. టిడిపి అధికారంలోకి రావడం చూసి ఓర్వలేని వైసిపి పార్టీ వారు చేశారని టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. టిడిపి జెండా దిమ్మెకు పక్కన ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

➡️