న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్జి ప్రస్తుత ఏడాదిలో 10 లక్షల యూనిట్ల ఎసి ఆర్డర్లను పొందినట్లు తెలిపింది. వివిధ శ్రేణీల్లోని తమ పోర్టుపోలియోలోని 77 మోడల్స్ ద్వారా ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపింది. తమ ఉత్పత్తులు అధికంగా విద్యుత్ను ఆదా చేస్తాయని ఆ సంస్థ పేర్కొంది.