ప్రజాశక్తి -హుకుంపేట:-శనివారం భయంకరమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి శనివారం వారపు సంతకు వచ్చిన వారంతా పెట్రోల్ బంక్ వద్ద తలదాచుకున్నారు. రెండు గంటలసేపు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది.