నిడమర్రు (గుంటూరు) : నిడమర్రు లో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్ధి జొన్న శివశంకర్ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రావి చెట్టు సెంటర్ నుండి ర్యాలీ ప్రారంభమయ్యింది. ఈ ర్యాలీలో సిపిఎం, సిపిఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.