guntur

  • Home
  • నియోజక వర్గాలకే మంత్రులు పరిమితం

guntur

నియోజక వర్గాలకే మంత్రులు పరిమితం

Apr 27,2024 | 00:54

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వైసిపి అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఎవరికి వారే సొంతంగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు.…

నిడమర్రులో సిపిఎం అభ్యర్థి ప్రచారం

Apr 26,2024 | 10:12

నిడమర్రు (గుంటూరు) : నిడమర్రు లో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్ధి జొన్న శివశంకర్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రావి చెట్టు సెంటర్‌ నుండి ర్యాలీ ప్రారంభమయ్యింది.…

మెనూ పాటించలేదని ఎండిఓ ఆగ్రహం

Apr 21,2024 | 11:29

ప్రజాశక్తి -పెదకూరపాడు:మండలంలోని పొడపాడు గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శనివారం మెనూ పాటించలేదని ఎండిఓ పి మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలను ఆమె తనిఖీ…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : జొన్న శివశంకరరావు

Apr 16,2024 | 17:02

ప్రజాశక్తి -తాడేపల్లి రూరల్‌ :స్థానిక ప్రజా సమస్యలు, పేదల సమస్యల పరిష్కారానికై సిపిఎం కె ఓటు వేయాలని, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు…

టిడిపి కార్యాలయం మంటల్లో దగ్ధం

Apr 8,2024 | 07:59

పెదకూరపాడు (గుంటూరు) : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంటల్లో దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు టిడిపి…

ఇండియా వేదిక గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా జంగాల : సిపిఐ

Apr 5,2024 | 23:29

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇండియా వేదిక నుంచి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ పోటీ చేస్తున్నట్లు…

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌ – 10మంది వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలు

Mar 26,2024 | 10:55

పెదనందిపాడు (గుంటూరు) : ఆటో, ట్రాక్టర్‌ ఢీకొట్టుకోవడంతో 10మంది వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో జరిగింది. ఈరోజు ఉదయం శెనగను…

రేపు ఎపి లా సెట్‌, పిజి లా సెట్‌ నోటిఫికేషన్‌

Mar 21,2024 | 20:09

ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) :ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎపి లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఎపి పోస్ట్‌…

సిద్ధం సభలో ప్రయాణికుల పాట్లు

Mar 11,2024 | 08:01

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన వైసిపి సిద్ధం సభకు ప్రజలను తొడ్కొని వెళ్లేందుకు 70 శాతం ఆర్‌టిసి బస్సులను…