ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

Apr 27,2024 22:55

పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ కు హాజరైన విద్యార్థులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

పాలిటెక్నిక్‌ ఎంట్ర న్స్‌ పరీక్షలు శనివారం ప్రశాం తంగా జరిగాయని రామచం ద్రపురం పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సముద్రాల రామారావు తెలిపారు రామచంద్రపురం కోఆర్డినేటర్‌ సెంటర్లో మొత్తం 1735 మంది విద్యార్థులు పరీక్ష ఎంట్రన్స్‌ కు దరఖాస్తు చేసుకున్నారు. పట్నంలోని మున్సిపల్‌ హైస్కూల్లో 240 మంది, శ్రీమతి ఇందిరాగాంధీ మున్సిపల్‌ హైస్కూల్లో 240 మంది, ఎస్‌కెపిజిఎన్‌. హైస్కూల్లో 240 మంది, ఎస్‌ఆర్‌జి మున్సిపల్‌ హైస్కూల్లో 240 మంది, ఎస్‌కెపిజిఎం.జూని యర్‌ కాలేజీలో 240 మంది, విఎస్‌ఎం కళాశాల్లో 534 మంది, మొత్తం విద్యార్థులు 1735 మంది దరఖాస్తు చేసు కోగా వారిలో 1619 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు.

 

➡️