టిడిపిలో చేరికలు

Apr 12,2024 15:05 #Prakasam District

ప్రజాశక్తి-టంగుటూరు : టంగుటూరు మండలం జయవరం గ్రామానికి చెందిన పలువురు వై.ఎస్.ఆర్.సి.పి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. బొద్దు సాల్మన్ రాజు, యరజర్ల రవి కుమార్, యరజర్ల ఆంజనేయులు, పెరబత్తిన శ్రీను, కొమ్ము సురేంద్ర, చుండి ప్రవీణ్ కుమార్, చాట్రగడ్డ రామయ్య, చుండి భాస్కర్ బాబు, పెద్దకత్తుల వెంకటేష్, పెద్దకత్తుల పున్నయ్య, పెద్దకత్తుల శ్రీను, పెద్దకత్తుల యేసు రత్నం, కళ్ళగుంట కొండయ్య, కళ్ళగుంట కృష్ణ, కొమ్ము అభ్రం, చుండి దావీదు. వీరు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ స్వామి, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనీర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, చదలవాడ చంద్ర శేఖర్, గ్రామా స్థాయి మండల స్థాయి నాయకులూ మరియు జనసేన, బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు.

➡️