శ్రీకాకుళం : ఎపి స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ … ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలో తోటవాడ పంచాయతీ పరిధిలో ఉన్న కొమ్మువలస పిఎల్ దేవి పేట పంచాయతీ పరిధిలో ఉన్న నరేంద్రపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/speaker.jpg)