srikakulam

  • Home
  • ధర్మాన.. గట్టెక్కేనా..?

srikakulam

ధర్మాన.. గట్టెక్కేనా..?

May 11,2024 | 00:02

– గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి,టిడిపి పోటా పోటీ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈసారి…

మా ఊరు రావద్దు

May 10,2024 | 21:40

స్పీకర్‌ వాహనానికి ఆటో అడ్డం పెట్టిన చిన్నషళంత్రి గ్రామస్తులు ప్రజాశక్తి – సరుబుజ్జిలి, ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిన్న షళంత్రిలో శాసనసభ…

సిక్కోలు చిక్కేదెవరికి?

May 3,2024 | 03:10

టిడిపిలో చల్లారని అసంతృప్తి సెగలు వైసిపిలోనూ అదే పరిస్థితి ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత అసమ్మతి సద్దుమణుగుతుందని టిడిపి భావించినా…

సభాపతి తమ్మినేనికి అసమ్మతి సెగ

Apr 27,2024 | 00:51

-ప్రచారానికి దూరంగా ముఖ్య నాయకులు – ఇండిపెండెంట్‌గా వైసిపి రెబల్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి:ఆమదాలవలస నియోజకవర్గంలో శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.…

పోలీంగ్‌ కేంద్రాలను పరిశీలించిన నవీన్‌ కుమార్‌

Apr 25,2024 | 13:28

ప్రజాశక్తి-పాటపట్నం (శ్రీకాకుళం) : సాధారణంగా ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్‌ కుమార్‌ సోనీ పాతపట్నంలోని పోలీంగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు…

ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

Apr 24,2024 | 23:16

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలి : సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు

Apr 22,2024 | 13:54

శ్రీకాకుళం : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను బిజెపికి తొత్తుగా…

దుష్టశక్తులన్నీ ఏకమైనా వైసిపిదే విజయం : తమ్మినేని సీతారాం

Apr 19,2024 | 13:01

ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : దుష్టశక్తులన్నీ ఏకమైనప్పటికీ అంతిమ విజయం వైసిపిదేనని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల…

బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చే కుట్ర

Apr 16,2024 | 20:35

 ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ :  బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సంస్థను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌…