భార్గవికి శుభాకాంక్షలు

భార్గవికి శుభాకాంక్షలు

భార్గవికి శుభాకాంక్షలు ప్రజాశక్తి -వెదురుకుప్పం మండలంలోని బుట్టి రెడ్డి కిందికి గ్రామానికి చెందిన భార్గవి పదో తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు 592 సాధించింది. మండలంలోనే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. ఈ విద్యార్థిని ప్రోత్సహించాలని శనివారం వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర సీక్రెటరీ పేట ధనంజయలు రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి ఆ విద్యార్థిని తల్లిదండ్రులను సన్మానించి సత్కరించారు. బాలికను మార్గదర్శకంగా తీసుకోవాలని కోరారు.

➡️