ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవలేశ్వరం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బాలేపల్లి. మురళీధర్ ధవలేశ్వరం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ల ను కోరారు. విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సిపిఎం నాయకులు కర్రి. రామకృష్ణ ఇతర సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️