టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం టీమ్ సభ్యుతో కలసి విరాట్ కోహ్లీ చిందేశాడు. అర్ష్దీప్, సిరాజ్, అక్షర్ పటేల్ రింకుసింగ్, ఖలీల్ అహ్మద్ తదితరులతో కలసి డ్యాన్స్ చేశాడు.