T20 World Cup: చిందేసిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు..

Jun 30,2024 10:32 #Cricket, #Sports, #T20 world cup

టీ20 ప్రపంచ కప్‌ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ సభ్యుతో కలసి విరాట్‌ కోహ్లీ చిందేశాడు. అర్ష్‌దీప్‌, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ రింకుసింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌ తదితరులతో కలసి డ్యాన్స్‌ చేశాడు.

➡️