‘A I’ ఎఫెక్ట్ – వచ్చే ఐదేళ్లలో 30 కోట్ల ఉద్యోగాలు హాంఫట్ ..! Apr 6,2024 | 13:36 ఎఐ : రోబోలొస్తేనే వామ్మో ఏంటీ… మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేసేస్తున్నాయి… ఫ్యూచర్ ఏంటి.. ఉద్యోగాల గతేంగానూ అనే భయం పోకముందే ‘ఎఐ’ వచ్చింది ఆ…
పట్టాలు తప్పిన గూడ్స్.. గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్లకు అంతరాయం May 26,2024 | 16:40 దామచర్ల: గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు…
ఎస్ ఎస్ ట్యాంకును పరిశీలించిన సిపిఎం బృందం May 26,2024 | 16:20 ప్రజాశక్తి-ఆదోనిరూరల్ :ఆదోని మండలం పరిధిలో కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంక్ పరిధిలోని పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లెకల్లు,పాండవగల్లు, జాలిమంచి, గణేకల్లు, ఇస్వి గ్రామాలకు శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేయాలని…
నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్రెడ్డి May 26,2024 | 16:02 హైదరాబాద్: ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని ‘ఎక్స్’ వేదికగా కితాబిచ్చారు.…
తిరుమలలో జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు May 26,2024 | 15:45 తిరుమల : జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బాలకృష్ణ.. May 26,2024 | 15:30 హైదరాబాద్: మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్ అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ…
పాలకొల్లు మానవతా నూతన కార్యవర్గం… May 26,2024 | 15:18 పాలకొల్లు :మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పాలకొల్లు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెలవారీ కార్యక్రమంలో భాగంగా స్థానిక రోటరీ భవనంలో జరిగిన…
ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు.. May 26,2024 | 15:05 హైదరాబాద్: ఫుడ్ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా…
ఉత్తరాంధ్రలో జవహర్రెడ్డి కుమారుడు 800 ఎకరాలు కాజేశారు: పీతల మూర్తి యాదవ్ May 26,2024 | 14:50 విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్ జవహర్రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పేద రైతుల ఎసైన్డ్…
తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం May 26,2024 | 14:30 హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం…