ఎఐకెఎస్ పతాకావిష్కరణ -జాతీయ కౌన్సిల్లో అమరవీరులకు నివాళి
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి: ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కర్నూలులోని శంకరయ్య నగర్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభసూచికగా తొలుత ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పతాకాన్ని…