AIKS

  • Home
  • ఎఐకెఎస్‌ పతాకావిష్కరణ -జాతీయ కౌన్సిల్‌లో అమరవీరులకు నివాళి

AIKS

ఎఐకెఎస్‌ పతాకావిష్కరణ -జాతీయ కౌన్సిల్‌లో అమరవీరులకు నివాళి

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి: ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలులోని శంకరయ్య నగర్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభసూచికగా తొలుత ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పతాకాన్ని…

ప్రారంభమైన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Dec 15,2023 | 16:44

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత…

రైతులను మోసగిస్తున్న కేంద్ర ప్రభుత్వం

Dec 13,2023 | 11:13

  ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం ప్రజాశక్తి- కర్నూలు : కార్పొరేషన్‌ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, గత…

ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల స్టిక్కర్ విడుదల

Dec 8,2023 | 17:24

కార్మిక, కర్షక ఐక్యతను చాటుతాం 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేస్తాం. ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కార్మిక కర్షక ఐక్యతను చాటే విధంగా కర్నూలు…

రైతు వెన్ను విరిచారు

Dec 2,2023 | 16:17

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు వెన్నును పాలకులు విరిచారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. శనివారం స్థానిక కార్మిక…

విద్యుత్‌ సంస్కరణలతో రైతులపై పెనుభారం

Nov 30,2023 | 07:07

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం, విద్యుత్‌రంగ సంస్కరణలతో, అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. రైతాంగం ఆందోళనతో 2021 నవంబర్‌లో, వ్యవసాయ చట్టాలను అనివార్యంగా వెనక్కు తీసుకోవలసిన…

కర్నూల్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి : ఏఐకేఎస్

Nov 29,2023 | 16:23

ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల లోగో ఆవిష్కరణ. ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలులోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేపట్టాలని ఏపీ…

బిజెపిని అధికారం నుంచి తరిమి కొట్టాలి : కార్మిక, కర్షక మహాధర్నా పిలుపు

Nov 29,2023 | 10:23

భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తాం : నేతలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోప్రజలను, దేశాన్ని రక్షించడానికి బిజెపిని అధికారం నుంచి తరిమి కొట్టాలని ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపఢావ్‌’ పిలుపునిచ్చింది. మోడీ సర్కార్‌…