AP police

  • Home
  • ఏపీలో ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం

AP police

ఏపీలో ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం

May 25,2024 | 17:36

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక…

ప్రశాంత వాతావరణంకు సహకరించాలి : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

May 22,2024 | 15:45

ప్రజాశక్తి- కాకినాడ : కాకినాడ నగరంతో పాటు జిల్లాలో ప్రశాంత వాతావరణంకు సహకరించాలని ఒకవేళ కేసులు నమోదవుతే వారికి మరిన్ని కష్టాలు ప్రారంభమవుతాయని కాకినాడ జిల్లా ఎస్పీ…

నిఘా నేత్రం

May 21,2024 | 03:13

కౌంటింగ్‌ అనంతరం ఘర్షణలు జరగకుండా చర్యలు క్రిమినల్స్‌, నేరస్తులపై పిడి యాక్ట్‌ స్ట్రాంగ్‌ రూమ్స్‌ ప్రాంతాలకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌ అమలు ప్రజాశక్తి – అమరావతి…

ప్రతీకార దాడులు జరిగే అవకాశం

May 17,2024 | 11:34

పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలు ప్రజాశక్తి-తిరుపతి : ఏపీలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర నిఘా విభాగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల(జూన్ 4)…

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం అవసరం : చాగల్లు పోలీసుల హెచ్చరిక

Apr 26,2024 | 14:56

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…

గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

Apr 25,2024 | 07:37

ప్రజాశక్తి-మధురవాడ (విశాఖ) :విశాఖలోని పోతిన మల్లయ్యపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ అదృశ్యమైనట్లు సిఐ వై.రామకృష్ణ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… నెల్లూరు జిల్లాకు చెందిన…

సిఎంపై రాయి దాడి కేసులో నిందితుడికి 3 రోజుల కస్టడీ

Apr 25,2024 | 00:40

ప్రజాశక్తి-విజయవాడ :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సతీష్‌ను మూడు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు…

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు

Apr 9,2024 | 19:13

ప్రజాశక్తి-గంపలగూడెం: జరగనున్న ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని స్థానిక ఎస్సై ఎస్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఎన్నికల…

దాడిపై దళితుల నిరసన

Apr 8,2024 | 22:30

కోడ్‌ నేపథ్యంలో ధర్నా విరమించాలని కోరిన సిఐ  నిందితుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటన ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం…