Chhattisgarh

  • Home
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ .. సిఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ మృతి

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ .. సిఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ మృతి

Dec 17,2023 | 13:45

రాయ్‌పూర్  :    ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌లో జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌)…

దుబాయ్ పోలీసుల అదుపులో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమాని 

Dec 13,2023 | 11:39

దుబాయ్  :  మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ జారీ…

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌

Dec 11,2023 | 08:12

సాయిమాజీ సిఎం రమణ్‌సింగ్‌ను పక్కనపెట్టిన బిజెపి రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలో బిజెపి శాసనసభా పక్ష నేతగా గిరిజన నాయకులు విష్ణుదేవ్‌ సాయి…

ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేల్లో 72 మంది కోటీశ్వరులే

Dec 7,2023 | 09:26

అత్యధికంగా బిజెపిలో 43 మంది, కాంగ్రెస్‌ నుంచి 29 మంది ఎడిఆర్‌-ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర నూతన అసెంబ్లీ కోటీశ్వరులైన సభ్యులతో…

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి – పెరిగిన మతోన్మాద శక్తుల ప్రమాదం

Dec 4,2023 | 10:18

మూడు రాష్ట్రాల్లో పభుత్వ వ్యతిరేక వెల్లువ రెట్టించిన పట్టుదలతో పోరాడాలి మితవాద బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు రెట్టించిన పట్టుదలతో పోరాడాల్సిన అవసరాన్ని ఈ నాలుగు…

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల పేలుడు : సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు గాయాలు

Dec 2,2023 | 12:44

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో శనివారం ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది వివిధ కారణాలతో…

నన్ను కావాలని ఇరికించారు : మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌ కొరియర్‌

Nov 25,2023 | 16:15

  న్యూఢిల్లీ : మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ రూ. 508 కోట్లు తీసుకున్నట్లు ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఆరోపించింది.…

ఛత్తీస్‌గఢ్‌ ఇనుప ఖనిజం గనిలో పేలుడు.. ఒకరు మృతి

Nov 24,2023 | 13:32

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలోని ఇనుప గనిలో శుక్రవారం ఐఇడి పేలుడు జరిగింది.  ఈ ఘటనలో ఓ కార్మికుడు మరణించగా, మరో కార్మికునికి గాయాలైనట్లు పోలీసులు…

మధ్యప్రదేశ్‌లో 71.64 శాతం, ఛత్తీస్‌గఢ్‌ చివరి దశలో 68.15 శాతం

Nov 18,2023 | 12:58

  న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌, ఛత్తీ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 7:30 గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 71:64 శాతం, ఛత్తీస్‌గఢ్‌ రెండో దశలో 68.15…