చైనాలో భారీ వరదలు..47 మంది మృతి
చైనా : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు.…
చైనా : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు.…
రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడి బీజింగ్ : ఫిలిప్పైన్స్లో చైనా వ్యాక్సిన్లను అప్రతిష్టపాల్జేసేందుకు అమెరికా మిలటరీ రహస్యంగా తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందని ఇటీవల రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ…
అహంకారం, పక్షపాతంతో కూడినది తీవ్రంగా స్పందించిన చైనా బీజింగ్ : జి-7 సదస్సు విడుదల చేసిన డిక్లరేషన్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని, అహంకారంతో, పక్షపాతంతో కూడినదని…
చైనా : భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పలు దేశాధినేతలు స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి విజయం సాధించినందుకు చైనా బుధవారం…
బీజింగ్ : చంద్రునికి ఆవల ఉపరితలంపై దిగి రాళ్ళు, మట్టి నమూనాలను తీసుకుని చాంగే-6 రోదసీ నౌక తిరిగి భూమికి పయనమైందని చైనా మంగళవారం తెలిపింది. ఆదివారం…
శ్రీ చైనా అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు చైనా : చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి ఆవలి వైపు ల్యాండయినట్లు చైనా నేషనల్…
చైనా, ద.కొరియా, జపాన్ నేతల హాజరు సియోల్: నాలుగేళ్ల విరామం తరువాత చైనా, జపాన్, ద. కొరియా దేశాలతో కూడిన తొమ్మిదో త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సు ఆది,…
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఈ వారం చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రష్యా, చైనా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు. ఈ…
బీజింగ్ : భారత నూతన రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త జు ఫీహాంగ్ నియమితులయ్యారు. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. …