Commissioner

  • Home
  • ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు : కమిషనర్‌ జే.వెంకటరావు వెల్లడి

Commissioner

ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు : కమిషనర్‌ జే.వెంకటరావు వెల్లడి

Jun 14,2024 | 15:38

ప్రజాశక్తి-కాకినాడ : ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ఉద్యానవనాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జే.వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఆయన కాకినాడ…

పింఛన్ల సొమ్ము ఖాతాల్లోనే జమ

Apr 30,2024 | 18:29

6,794 మందికీ ఇంటి వద్ద పంపిణీ ఎండల్లో సచివాలయాలకు వెళ్ళొద్దు రాకపోతే ఆందోళన చెందొద్దు కమిషనర్ జె.వెంకటరావు వెల్లడి ప్రజాశక్తి కాకినాడ : ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక…

చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు : కమిషనర్‌ రామలక్ష్మి

Apr 2,2024 | 10:26

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దని మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి కోరారు. పట్టణంలోని మిలటరీకాలనీ, బోస్‌నగర్‌, రాజ్‌మహల్‌, రామన్నదొరవలసలో మంగళవారం పారిశుద్ధ్య…

భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. కమిషనర్‌ ఉత్తర్వులు జారీ

Mar 3,2024 | 12:02

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో భారీగా బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ పరిధిలో 63 మంది, సైబరాబాద్‌ పరిధిలో 41 మంది బదిలీ అయ్యారు. మొత్తం 104…

పీటీఎం రోడ్డు వద్ద డ్రైనేజీ కాలువను నిర్మించండి : కమిషనర్‌ కు స్థానిక ప్రజల విజ్ఞప్తి

Feb 27,2024 | 12:02

ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : పట్టణంలోని పీటీఎం రోడ్డు వద్ద డ్రైనేజీ కాలువను నిర్మించాలని నగర పంచాయతీ కమిషనర్‌ పి.ఆర్‌.మనోహర్‌ కు స్థానిక ప్రజలు విజ్ఞప్తి…

నగర పరిశుభ్రత ధ్యేయంగా పని చేయాలి : కమిషనర్‌ ఎంఎం.నాయుడు

Feb 6,2024 | 11:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పరిశుభ్రతే ధ్యేయంగా ప్రజారోగ్య సిబ్బంది మరింతగా కఅషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఆదేశించారు. విచ్చలవిడిగా చెత్తాచెదారాలు ఎక్కడబడితే…

బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయండి : కమిషనర్ నాగ నరసింహారావు

Jan 17,2024 | 16:45

ప్రజాశక్తి-కాకినాడ : రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు.…

అనంత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గా మేఘ స్వరూప్‌ బాధ్యతలు స్వీకరణ

Jan 17,2024 | 13:45

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గా మేఘ స్వరూప్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌ను కలిసి ఇన్చార్జి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రామ్మోహన్‌ రెడ్డి,…