బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..వారికే కాదు రాష్ట్రానికే అరిష్టం..! : సిపిఐ రామకృష్ణ
కర్నూల్: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం…