విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు : ఇస్రో తాజా నివేదిక
ఇస్రో : భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89…
న్యూఢిల్లీ : రెక్కలతో తయారు చేసిన ‘స్వదేశీ స్పేస్ షటిల్’గా పిలిచే పుష్పక్ శుక్రవారం ఉదయం విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక…
డాక్టర్ పిన్నమనేని సీతాదేవి అవార్డు స్వీకరణలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రజాశక్తి-హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ) : ఒక్క రోజుతో విజయం రాదని, నిరంతర శ్రమ ఫలితంగానే విజయాలు…
తిరువనంతపురం : రాకెట్లు, అంతరిక్ష నౌకలను రూపొందించి, ప్రయోగించేందుకు బహుళజాతి కంపెనీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారగల సత్తా వుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శనివారం వ్యాఖ్యానించారు.…
న్యూఢిల్లీ : భారత్ ఉపగ్రహం జిశాట్ -20ని స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించేందుకు సిద్దమైంది. తరువాతి తరానికి సంబంధించిన భారీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ జిశాట్ -20ని ప్రయోగించేందుకు…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట: 2024 మొదటి రోజే పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్ఎల్వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్పోశాట్)ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది.…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట : అంతరిక్ష పరిశోధనలో అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న ఇస్రో 2024 జనవరి 1న మరో కీలక ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమయింది. శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్…
న్యూఢిల్లీ : చంద్రయాన్ -3 ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చామని ఇస్రో మంగళవారం ప్రకటించింది. చంద్రుడి కక్ష్య లో ఉన్న మాడ్యూల్ ను భూకక్ష్యలోకి…