మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం .. ముగ్గురు సజీవ దహనం
భోపాల్ : మధ్యప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢ కొనడంతో మంటలు చెలరేగాయి. ఈ…
భోపాల్ : మధ్యప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢ కొనడంతో మంటలు చెలరేగాయి. ఈ…
భోపాల్ : మధ్యప్రదేశ్లో విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రిస్మస్ సంబంధిత కార్యక్రమాలలో పాల్గనే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలని అన్ని…
భోపాల్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా కమల్నాథ్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. మరోసారి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పిసిసి చీఫ్, మాజీ…
భోపాల్ : మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంగూబాయ్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా,…
భోపాల్ : కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. సత్నా జిల్లా ఉంచెరా వెళ్లేందుకు కట్ని రైల్వే స్టేషన్లో 30 ఏళ్ల…
భోపాల్ : మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి మోహన్ యాదవ్ను బిజెపి ఎట్టకేలకు ఖరారు చేసింది. సోమవారం నాడిక్కడ బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశమై ఆయనను…
భోపాల్ : ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 205 మంది కోటీశ్వరులేనని…
మూడు రాష్ట్రాల్లో పభుత్వ వ్యతిరేక వెల్లువ రెట్టించిన పట్టుదలతో పోరాడాలి మితవాద బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు రెట్టించిన పట్టుదలతో పోరాడాల్సిన అవసరాన్ని ఈ నాలుగు…
ఇండోర్ : ఓ విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు జామెట్రీ బాక్స్ లోని కంపాస్తో 108 సార్లు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. వారంతా పదేళ్లలోపు వారేనని…