మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రభుత్వాస్పత్రి దుస్థితి
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గ్వాలియర్ నగరంలోని కమల రాజా ఆస్పత్రిలో ఓ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.…
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గ్వాలియర్ నగరంలోని కమల రాజా ఆస్పత్రిలో ఓ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.…
అగర్ మాల్వా : మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలో ముగ్గురు పిల్లలు నదిలో మునిగి మరణించారని పోలీసులు శనివారం(మే 25న) తెలిపారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో…
8మంది మృతి ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అడిషనల్…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేత తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు…
భోపాల్ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్- బిజెపి మార్చాలనుకుంటున్న…
భోపాల్ : అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. సెహ్డోల్ అసిస్టెంట్ సబ్…
న్యూఢిల్లీ : బిజెపి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన…
భోపాల్ : మధ్యప్రదేశ్లోని భోజ్శాల (కమల్ మౌలా మసీదు ) కాంప్లెక్స్లో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే భారత పురావస్తు…
మధ్యప్రదేశ్ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది.…