Madhya Pradesh

  • Home
  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రభుత్వాస్పత్రి దుస్థితి

Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రభుత్వాస్పత్రి దుస్థితి

Jun 12,2024 | 18:19

గ్వాలియర్‌ :    మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గ్వాలియర్‌ నగరంలోని కమల రాజా ఆస్పత్రిలో ఓ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.…

అంత్యక్రియలకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

May 25,2024 | 11:28

అగర్ మాల్వా : మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ముగ్గురు పిల్లలు నదిలో మునిగి మరణించారని పోలీసులు శనివారం(మే 25న) తెలిపారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో…

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

May 16,2024 | 07:28

8మంది మృతి  ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అడిషనల్…

బిజెపి నేత మైనర్‌ కుమారుడి ఓటు ‘వీడియో’ .. మండిపడిన ప్రతిపక్షాలు

May 9,2024 | 16:35

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత తన మైనర్‌ కుమారుడితో కలిసి ఓటు వేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు…

Rahul Gandhi: ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 150 సీట్లు కూడా కష్టమే

May 6,2024 | 18:13

భోపాల్‌ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మార్చాలనుకుంటున్న…

మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో చంపించిన వైనం

May 5,2024 | 12:18

భోపాల్‌ :    అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సెహ్డోల్‌ అసిస్టెంట్‌ సబ్‌…

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది : రాహుల్‌గాంధీ

May 1,2024 | 00:29

న్యూఢిల్లీ : బిజెపి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన…

Supreme Court : భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ సర్వేపై స్టేకు నిరాకరణ

Apr 1,2024 | 15:02

భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల (కమల్‌ మౌలా మసీదు ) కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే భారత పురావస్తు…

PAN: విద్యార్థి ‘పాన్‌’పై 46కోట్ల లావాదేవీలు!

Mar 30,2024 | 14:18

మధ్యప్రదేశ్‌ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది.…