రానున్న 3 నెలలు అప్రమత్తం Jun 27,2024 | 23:48 – డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి -నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు – వైద్యారోగ్యశాఖ కమిషనరు వెంకటేశ్వర్ -రాష్ట్రంలో సురక్షితంగా లేని నీటి వనరులు 271 ప్రజాశక్తి-…
రాహుల్ దాడి బిజెపి, ఆర్ఎస్ఎస్పైనే Jul 3,2024 | 02:10 హిందువులపై దాడిగా వక్రీకరిస్తున్నసంఘ్ పరివార్ సంసద్ టీవీ ఛానల్లో ప్రసంగంలో స్పష్టీకరణ న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని అవమానించారంటూ ఢిల్లీ నుండి…
ఘనంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ప్రారంభం Jul 3,2024 | 00:42 ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలు మంగళవారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన…
పలు పోలీసు కార్యాలయాల్లో సిపి తనిఖీలు Jul 3,2024 | 00:39 ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ: నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రాత బాగ్చి మంగళవారం నగర ఆర్మ్డ్ రిజర్వ్ ఆవరణలో గల పెరేడ్ గ్రౌండ్, మెన్ హ్యాపీ హోం,…
పాఠశాలకు కుర్చీలు బహుకరణ Jul 3,2024 | 00:39 ప్రజాశక్తి – అద్దంకి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి తనయుడు చక్రధర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సౌజన్యంతో మండలంలోని రామాయపాలెం ప్రాథమిక పాఠశాలకు కుర్చీలు,…
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం : యుటిఎఫ్ Jul 3,2024 | 00:38 ప్రజాశక్తి – కర్లపాలెం ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దామని, బడి ఈడు గల పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పిదామని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఎం వెంకటేశ్వరరెడ్డి అన్నారు.…
UP : మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట Jul 3,2024 | 00:41 116 మంది మృతి హత్రాస్ : ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగిపోయింది. హత్రాస్ జిల్లాలోని సికందర్ రావు పోలీసు స్టేషన్ పరిధిలోని పులారి గ్రామంలో స్థానిక ఆధ్యాత్మిక గురువు…
గ్రూప్ 2మెయిన్స్ వాయిదా వేయాలి Jul 3,2024 | 00:37 ప్రజాశక్తి – బాపట్ల ఈనెల 28నుండి జరగనున్న గ్రూప్-2 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు, నిరుద్యోగ యువకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని…
డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండండి Jul 3,2024 | 00:36 ప్రజాశక్తి – పర్చూరు డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ సుకన్య అన్నారు. ఎక్కువ సార్లు వాంతులు, విరేచనాలు అవుతుంటే…
ఐఎఎస్ల బదిలీ Jul 3,2024 | 00:37 కలెక్టర్లుగా పలువురు నియామకం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెద్దయెత్తున ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ నీరబ్కుమార్ ప్రసాద్…