padayatra

  • Home
  • తిరుమలకు రాజధాని రైతుల కృతజ్ఞత పాదయాత్ర

padayatra

తిరుమలకు రాజధాని రైతుల కృతజ్ఞత పాదయాత్ర

Jun 24,2024 | 10:53

అమరావతి : ఎపిలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో …. రాజధాని ప్రాంత రైతులు సోమవారం తిరుమలకు కృతజ్ఞత పాదయాత్రను…

అప్పన్న దర్శనానికి గణబాబు పాదయాత్ర

Jun 8,2024 | 23:45

 ప్రజాశక్తి -గోపాలపట్నం :విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు హ్యాట్రిక్‌ విజయం సాధించిన సందర్భంగా గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నుంచి శనివారం ఉదయం సింహాచలం వరకు…

5వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర

Feb 26,2024 | 11:20

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఐదో రోజు పాదయాత్ర విజయవాడలోని 31వ డివిజన్‌ దేవినగర్‌లో సోమవారం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో…

4వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర

Feb 25,2024 | 13:42

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ నాలుగో రోజు ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…

జగన్ సర్కారు అరాచకంపై లోకేష్ “శంఖారావం”

Feb 8,2024 | 14:06

11నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన రోజుకు 3నియోజకవర్గాల్లో కేడర్ తో సమావేశాలు ప్రజాశక్తి-అమరావతి : జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగళం…

పార్లమెంటులో నోరు నొక్కేస్తున్నారు…

Jan 7,2024 | 10:06

కాంగ్రెస్‌ నేత ఖర్గే ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ లోగో ఆవిష్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే తమ…

సమాజాన్ని మార్చేలంటే పుస్తకాలు చదవాలి

Jan 2,2024 | 08:14

 మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌ విజయవాడలో పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రజాశక్తి – విజయవాడ ఎడ్యుకేషన్‌ : సమాజాన్ని మార్చాలంటే పుస్తకాలు చదవాలని మైనారిటీ…

ఎఐకెఎస్‌ పతాకావిష్కరణ -జాతీయ కౌన్సిల్‌లో అమరవీరులకు నివాళి

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి: ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలులోని శంకరయ్య నగర్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభసూచికగా తొలుత ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పతాకాన్ని…