చిలీలో ఆగని కార్చిచ్చు – 51 మంది మృతి..!
చిలీ : దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 51మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది…
చిలీ : దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 51మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది…
నల్గొండ : నల్గొండలో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…
సంయమనం పాటించాలంటూ రష్యా, టర్కీ పిలుపు మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా టెహరాన్ : ఇరాన్పై గురువారం పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది…
తెలంగాణ : పండుగ వేళ హైదరాబాద్ నగరంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ 9మంది మృతి చెందారు. రహ్మత్నగర్లో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి…
ఖాట్మండు : నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 12మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఓ ప్రయివేటు బస్సు…
బ్రెజిల్ : బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రమైన లోతట్టు బహియాలోని నోవా ఫాతిమా గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై…
ప్రజాశక్తి- యంత్రాంగం : నూతన సంవత్సరం రోజున విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఆశా వర్కర్ కూడా ఉన్నారు.…
కాంగో : కాంగోను భారీ వరదలు ముంచెత్తాయి. మంగళవారం కాసారు సెంట్రల్ ప్రావిన్స్లో వరదల ఉధృతికి 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాంగోలో భారీ…