Pinarayi Vijayan

  • Home
  • సిఎఎపై కాంగ్రెస్‌ మౌనం

Pinarayi Vijayan

సిఎఎపై కాంగ్రెస్‌ మౌనం

Apr 12,2024 | 08:12

 పినరయి విజయన్‌ విమర్శ తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మౌనం వహించడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు.…

పార్టీ జెండాలను ఎందుకు ప్రదర్శించలేదు : పినరయి విజయన్‌

Apr 4,2024 | 15:08

తిరువనంతపురం  :    రాహుల్‌ గాంధీ రోడ్‌షోలో కాంగ్రెస్‌ జెండాలను ఎందుకు ప్రదర్శించలేదని .. ఆ పార్టీ బిజెపికి భయపడిందా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌…

కాంగ్రెస్‌ సరిచేసుకోవాలి : కేరళ సిఎం విజయన్‌

Apr 1,2024 | 23:56

కొజికోడ్‌ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి కాంగ్రెస్‌ గుణపాఠం నేర్చుకోవాల్సి వుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆదివారం…

కేజ్రీవాల్‌ అరెస్టు దుర్మార్గం : పినరయి విజయన్‌

Mar 22,2024 | 10:55

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టును కేరళ సిఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. అరెస్టు పూర్తిగా దుర్మార్గమైనదని, లోక్‌సభ ఎన్నికల ముందు అన్ని ప్రతిపక్ష…

కేరళలో అమలు చేయం : విజయన్‌

Mar 12,2024 | 11:11

సిఎఎపై ప్రతిపక్షాల ఆగ్రహం న్యూఢిల్లీ : సిఎఎను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రంలోని బిజెపి ప్రకటించడంపై వివిధ రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సిఎఎను కేంద్ర ప్రభుత్వం నోటిఫై…

ఢిల్లీ దీక్ష ఓ పెద్ద సందేశం

Feb 16,2024 | 06:57

ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉన్న కేరళపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆర్థిక దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన నిరసన…

రేషన్‌ షాపుల్లో మోడీ పోస్టర్లా… కుదరదు : కేరళ సిఎం విజయన్‌

Feb 13,2024 | 08:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలోని రేషన్‌ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరి కాదని,…

కేంద్ర నిర్లక్ష్యంపై కేరళ నిరసన(లైవ్)

Feb 8,2024 | 13:52

న్యూఢిల్లీ  : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కేరళ నిరసన ప్రారంభమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేరళ హౌస్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు…

కేరళ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో మహా ధర్నా

Feb 8,2024 | 09:20

పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయన్‌, యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డిఎంకె కూడా ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :  కేరళ రాష్ట్రం పట్ల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…