priyanka gandhi

  • Home
  • 70 కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు : ప్రియాంక

priyanka gandhi

70 కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు : ప్రియాంక

May 2,2024 | 01:40

దిస్పూర్‌ : మోడీ సర్కార్‌ ప్రజా సమస్యల్ని విస్మరించి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అసోంలోని దుబ్రిలో బుధవారం జరిగిన ఎన్నికల…

మోడీ హయాంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం : ప్రియాంక గాంధీ

Apr 28,2024 | 07:17

లాతూర్‌ : మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం రేటు విపరీతంగా పెరిగిపోతోందని, ధరలకు రెక్కలు వస్తున్నాయని, ద్రవ్యోల్బణం అధికమవు తోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా…

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ

Apr 24,2024 | 09:47

న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ…

మీరేమైనా జోతిష్కులా? : ప్రియాంక

Apr 19,2024 | 00:05

లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తామని, మూడోసారి కూడా తామే అధికారంలోకి రాబోతున్నామని బిజెపి నేతలు చెబుతుండగా, బిజెపి నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌…

INDIA bloc rally : ఐదు డిమాండ్లను వినిపించిన ప్రియాంక గాంధీ

Apr 4,2024 | 12:13

న్యూఢిల్లీ  :    ఇండియా ఫోరం ప్రధానంగా ఐదు డిమాండ్లను లేవనెత్తుతోందని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో…

Priyanka Gandhi : 55 లక్షల కోట్ల నుంచి 205 లక్షల కోట్లకు అప్పును పెంచారు : ప్రియాంకా గాంధీ

Mar 30,2024 | 16:15

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్లలో 150 లక్షల కోట్లను అప్పు చేసింది. ఇప్పుడు మరలా 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని…

Priyanka Gandhi : ‘జంగిల్‌ రాజ్‌ ‘ లో మహిళగా ఉండటం కూడా నేరమే..

Mar 7,2024 | 16:39

 లక్నో :    ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న నేరాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ గురువారం విరుచుకుపడ్డారు. ”ఈ జంగిల్‌ రాజ్‌లో మహిళగా ఉండటం కూడా నేరంగానే…

24 ఎమ్మెల్యేలున్న మీరు.. ఎలా సవాలుచేస్తారు : ప్రియాంక గాంధీ ధ్వజం

Feb 28,2024 | 16:53

 సిమ్లా  :    24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మీరు తమ ప్రభుత్వాన్ని ఎలా సవాలు చేస్తారని  కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ  బిజెపిని నిలదీశారు.…

భారత్‌ జోడో న్యారు యాత్రలో పాల్గొన్న ప్రియాంక

Feb 24,2024 | 14:49

మొరాదాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) : భారత్‌ జోడో న్యాయ యాత్రలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభమైన నెల తర్వాత ప్రియాంక ఈ…