సమస్యాత్మక ప్రాంతాల్లో అనంతపురం ఎస్పి పర్యటన
ప్రజాశక్తి-ఉరవకొండ : సమస్యాత్మక ప్రాంతాలైన అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎస్పి గౌతమిసాలి గురువారం పర్యటించారు. తాజా పరిస్థితులపై పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.…