suside

  • Home
  • బిటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

suside

బిటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Apr 15,2024 | 22:09

ప్రజాశక్తి- రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : అన్నమయ్య జిల్లా బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..…

ఉరేసుకుని దంపతుల బలవన్మరణం

Apr 12,2024 | 10:31

హైదరాబాద్‌ : దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…

రైతు ఆత్మహత్య

Apr 9,2024 | 22:38

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన…

భార్యాభర్తల ఆత్మహత్య

Apr 9,2024 | 01:21

ఆర్థిక ఇబ్బందులే కారణం? ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్థానికులు…

అప్పులబాధ తో రైతు ఆత్మహత్య

Apr 5,2024 | 21:45

ప్రజాశక్తి-గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,…

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Apr 4,2024 | 21:04

ప్రజాశక్తి- చౌడేపల్లి (చిత్తూరుజిల్లా) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల…

గుంతకల్ కేజీవీబీలో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నం

Apr 3,2024 | 17:16

 పిఈటి కొట్టడమే కారణం? ప్రజాశక్తి- అనంతపురంసిటీ : అనంతపురం జిల్లా గుంతకల్లు కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కావ్య శ్రీ అనే విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య…

దంపతుల ఆత్మహత్యాయత్నం

Mar 26,2024 | 21:32

– భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. అప్పులు, ఆస్తి వివాదాల నేపథ్యంలో దంపతులిద్దరూ…

Crime: రెవెన్యూ నిర్వాకానికి కుటుంబం బలి

Mar 23,2024 | 22:28

రైలు కింద పడి భర్త.. ఉరేసుకుని భార్య, కుమార్తె ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : రెవెన్యూ అధికారుల నిర్వాకానికి నిండు కుటుంబం బలైంది. భర్త రైలు కింద…