ttd

  • Home
  • తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

ttd

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

Dec 23,2023 | 11:30

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.…

టిటిడిలో హెల్త్‌ టెం’డర్‌’ !

Dec 23,2023 | 10:36

పారిశుధ్య, ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులపై వేటుకు రంగం సిద్ధం 5 వేల మంది ఉపాధికి గండి ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : గత రెండు దశాబ్దాలుగా తిరుమల తిరుపతి…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సిఎం

Dec 12,2023 | 13:04

ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈవో…

టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం

Dec 1,2023 | 17:25

ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రజాశక్తి-తిరుమల : ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి…

శ్రీవారి ఆలయాన్ని రక్షించండి : రమణ దీక్షితులు

Nov 27,2023 | 20:35

ప్రజాశక్తి- తిరుమల: తిరుమల క్షేత్రం హిందూయేతర ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని, శ్రీవారి ఆలయాన్ని రక్షించాలని ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఎపి ప్రభుత్వంపై ప్రధానమంత్రికి శ్రీవారి ఆలయ…

‘శ్రీవారి’ సేవలో ప్రధాని మోడీ

Nov 27,2023 | 19:58

కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటన ప్రజాశక్తి- తిరుమల : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ఆయన తిరుమల శ్రీవారిని…

ప్రధాని పర్యటన : గుండెపోటుతో డిఎస్పీ మృతి

Nov 25,2023 | 13:01

ప్రజాశక్తి-తిరుమల : ప్రధాని మోడీ తిరుపతి పర్యటన సందర్భంగా విధులకు హాజరైన డిఎస్పీ కృపాకర్ (59) గుండెపోటుతో మృతి చెందారు. ప్రధాని పర్యటనకు ఇంటిలిజన్స్ సెక్యూరిటీ వింగ్…

తిరుమల కళ్యాణ కట్ట లో కేఓడి విధానం రద్దు : టిటిడి ఛైర్మన్‌

Nov 21,2023 | 12:46

తిరుపతి : తిరుమల కళ్యాణకట్టలో ఎన్నో ఏళ్లుగా కెఓడి (కెప్ట్‌ ఆన్‌ డ్యూటీ) పేరుతో క్షురకులను వేధింపులకు గురి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తక్షణం…