victims

  • Home
  • Diarrhea: జగ్గయ్యపేటలో విజృంభిస్తోన్న డయేరియా

victims

Diarrhea: జగ్గయ్యపేటలో విజృంభిస్తోన్న డయేరియా

Jun 23,2024 | 23:56

– కొత్తగా తొమ్మిది కేసులు నమోదు ప్రజాశక్తి-జగ్గయ్యపేట, వత్సవాయి (ఎన్‌టిఆర్‌ జిల్లా) : ఎన్‌టిఆర్‌ జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో…

విశాఖకు సైబర్‌ నేరాల బాధితులు

May 25,2024 | 08:19

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దళారుల మాటలు నమ్మి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లి సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 27 మంది…

బాధితులకు రోటరీ క్లబ్‌వారి ఆర్థిక సాయం

Mar 6,2024 | 13:47

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : తూర్పుతాళ్ళు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన బాధితులకు రోటరీ క్లబ్‌ వారు రూ.10 వేలు ఆర్ధిక సహాయం…

బాధితులకు కొవ్వలి ఫౌండేషన్‌ సాయం

Feb 13,2024 | 13:46

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి పలువురు బాధితులకు కొవ్వలి ఫౌండేషన్‌వారు నెలకు సరిపడిన మందులను మంగళవారం అందజేశారు.…

మా స్టార్‌ క్యాంపెయినర్లు ప్రభుత్వ బాధితులే : ‘రా… కదలిరా’ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు

Jan 28,2024 | 08:27

ప్రజాశక్తి- కడప, అనంతపురం ప్రతినిధులు : ‘వైసిపి తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు. దొరికిన అభ్యర్థులూ పారిపోతున్నారు. అవును… నాకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు.…

మైనర్లయిన అత్యాచార బాధితులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించండి : కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

Dec 15,2023 | 09:53

బెంగళూరు : అత్యాచారం, లైంగిక నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే తప్పనిసరిగా చేయాల్సిన వైద్య పరీక్షలతోపాటు పోక్సో చట్టం కింద ప్రతి ఒక్క అత్యాచార, లైంగిక నేరాల…