WHO

  • Home
  • ఐదేళ్ల తర్వాత భారత్‌లో బర్డ్‌ప్లూ కేసు : డబ్ల్యుహెచ్‌ఓ

WHO

ఐదేళ్ల తర్వాత భారత్‌లో బర్డ్‌ప్లూ కేసు : డబ్ల్యుహెచ్‌ఓ

Jun 12,2024 | 13:30

  పశ్చిమబెంగాల్లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ జెనీవా : పశ్చిమ బెంగాల్‌లోని నాలుగేళ్ల చిన్నారికి H9N2 వైరస్‌ వల్ల బర్డ్‌ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం…

WHO : ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్న డబ్ల్యుహెచ్‌ఒ

Jun 8,2024 | 23:37

న్యూయార్క్‌ : బర్డ్‌ ఫ్లూ వైరస్‌ తో ఒక వ్యక్తి మరణించారని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే ఈ ప్రకటనను వెనక్కు తీసుకుంది. మరణించిన వ్యక్తికి…

కలుషిత ఆహారంతో ప్రతిరోజూ 16 లక్షల మందికి అనారోగ్యం : డబ్ల్యుహెచ్‌ఒ

Jun 7,2024 | 17:16

న్యూఢిల్లీ :   మనం తీసుకునే ఆహారం పరిశుభ్రంగానే ఉందా. ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోంది. అత్యధిక శాతం మంది ఆహారం కోసం హోటల్స్‌,…

హెపటైటిస్‌ బి, సి కేసుల్లో రెండో స్థానంలో భారత్‌

Apr 11,2024 | 00:11

రోజుకు 3500మంది మృత్యువాత  డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక న్యూఢిల్లీ : హెపటైటిస్‌ బి, సి కేసులు విషయంలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్‌ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

52 శాతం పెరిగిన కోవిడ్‌ కొత్త కేసులు : డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడి

Dec 24,2023 | 11:10

న్యూఢిల్లీ : గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వెల్లడించింది. 8,50,000కు పైగా…

66% మలేరియా కేసులు భారతదేశంలేనే : ప్రపంచ ఆరోగ్య సంస్థ

Dec 2,2023 | 15:45

2022లో WHO ఆగ్నేయాసియా ప్రాంతంలో 66శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో…

ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పెరిగిన మీజిల్స్‌ మరణాలు

Nov 20,2023 | 16:20

జెనీవా :    ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్‌తో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాక్సిన్ల రేట్లు తగ్గుతున్నప్పటికీ 2021-22లో మరణాల రేటు 43 శాతం పెరిగినట్లు ఓ నివేదిక…