ప్రజాశక్తి-కడప : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
వివేకా హత్య కేసు ప్రస్తావన.. వైఎస్ షర్మిలపై కేసు నమోదు
![Congress Election Committee headed by Sharmila](https://prajasakti.com/wp-content/uploads/2024/01/ys-sharmila-join-in-congress.jpg)