ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

Apr 11,2024 12:49 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : స్థానిక కేంద్ర రాజేశ్వరరావు వికాస్ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుతగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలు వేసి ఇవ్వాలి అర్పించారు. అనంతం పలువురు మాట్లడుతూ
భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అన్నారు. భార్య సావిత్రిబాయ్ కి చదువు చెప్పించి, ఆమెను తొలి మహిళా ఉపాద్యాయురాలిగా చేసిన ఘనత జ్యోతిరావు  దక్కింది అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డాడ ప్రసాద్,ఉప్పల సాంబశివరావు, విఆర్వో నాగమల్లేశ్వరరావు, కొండేటి భాస్కరరావు, పులివర్తి వెంకటేశ్వరావు, MSR ఇసాక్, A.ఆదిశేషు, అంబటి బసవ శంకరరావు, పి. మోహనరావు ,హార్ష, మరియు దాసి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️