మిచౌంగ్‌ తుపాను

  • Home
  • రైతులకు పరిహారం ఇవ్వాలని 14న అఖిలపక్షం ధర్నా

మిచౌంగ్‌ తుపాను

రైతులకు పరిహారం ఇవ్వాలని 14న అఖిలపక్షం ధర్నా

Dec 12,2023 | 00:15

గుంటూరులో మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 14న కలెక్టరేట్‌ ఎదుట…

నిండా ముంచేసింది

Dec 6,2023 | 21:39

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నను నిండా ముంచేశాయి. మంగళవారం సాయంత్రం నుంచి భారీవర్షాలు…

తుపాన్‌తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Dec 6,2023 | 00:27

ప్రజాశక్తి-చింతూరు మిచౌంగ్‌ తుపాను కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు సర్వేలు నిర్వహించి, బాధిత రైతులందరికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం…

ముంచుకొస్తున్న మిచౌంగ్

Dec 4,2023 | 22:17

ప్రజాశక్తి-యంత్రాంగం మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి ఎడతెరపి లేని భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలపై కసరత్తు చేస్తున్నారు. రామచంద్రపురంలో ఉదయం…

పంటనష్టం వాటిల్లొద్దు

Dec 4,2023 | 20:46

ప్రజాశక్తి-విజయనగరం : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను తీరం వైపు దూసుకువస్తున్న దృష్ట్యా కోస్తా జిల్లాల్లో ప్రాణనష్టం జరగకుండా ఆయా జిల్లా కలెక్టర్‌లు అన్ని జాగ్రత్త చర్యలు…