టిడిపిలోకి బాపట్ల వైసీపీ నేతలు
ప్రజాశక్తి-చీరాల: సీనియర్ వైసీపీ నేత, బాపట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరావు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చీరాల బహిరంగ…
ప్రజాశక్తి-చీరాల: సీనియర్ వైసీపీ నేత, బాపట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరావు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చీరాల బహిరంగ…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనను, బిజెపి తొత్తుగా మారిన వైసీపీలను ఓడించాలని సీపీఎం ప్రజలకు పిలుపునిచ్చింది. స్థానిక…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండ పాలెం మండలంలోని వాదంపల్లి ఉప సర్పంచ్ మిరంపల్లి అంజి, కాపు నాయకులు నీలం పెద్ద సుబ్బయ్య ఆదివారం వైసీపీ పార్టీలో చేరారు. అలాగే యర్రగొండ…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని, దానికి మద్దతి స్తున్న రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేనలను, బీజేపీతో అంటకాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ…
ప్రజాశక్తి-గిద్దలూరు: వైసీపీ ప్రభుత్వంతోనే పేద బడుగు వర్గాలకు ఆత్మ గౌరవం దక్కిందని గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి సతీమణి కల్పనారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 2వ…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన 35 టీడీపీ కుటుంబాలు శుక్రవారం వైసీపీలో చేరారు. వీరికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి…
ప్రజాశక్తి-భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గం మట్టిప్రోలు మండల కేంద్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం కొనసాగించారు. సోమవారం నియోజక వర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని దేవస్థానం నుంచి…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని టిడిపి నేత చిలకా ఇజ్రాయేలు గురువారం యర్రగొండ పాలెంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు టిడిపి నుంచి 35 కుటుంబాల…