Anantapuram District

  • Home
  • రీ సర్వే డీటీగా ఎం నరేష్ కుమార్

Anantapuram District

రీ సర్వే డీటీగా ఎం నరేష్ కుమార్

Nov 24,2023 | 14:48

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ మండలం రి సర్వే డీటీగా ఎం.నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం నుంచి ఉరవకొండకు బదిలీపై…

డిపీఎమ్ఓ గా డాక్టర్ రవిశంకర్ కు పదోన్నతి

Nov 24,2023 | 12:41

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని బీ.పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రవిశంకర్ కు జిల్లా ప్రోగ్రాం మానిటర్ ఆఫీసర్ గా పదోన్నతి వచ్చింది.…

క్లాప్ కలెక్షన్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కచ్చితంగా వసూలు చేయాలి

Nov 23,2023 | 16:45

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తోంది పరిసరాలు అపరిశుభ్రంగా మారుస్తున్నాయి పారిశుధ్య మెరుగుపడాలి ఇంటింటి చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరగాలి ఇంటింటి…

సమస్యల వలయములో జూనియర్ కళాశాల

Nov 23,2023 | 13:39

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో కొట్టు పెడుతున్నట్లు గ్రామస్తులు అన్నారు. ఈ ప్రభుత్వ కళాశాల నందు మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 242…

రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

Nov 23,2023 | 13:33

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున ప్రజాశక్తి-అనంతపురం(రాయదుర్గం) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగసంస్థలు ముఖ్యంగా రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటియు…

ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి

Nov 22,2023 | 17:03

కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం వినూత్న ధర్నా. ప్రజాశక్తి-అనంతపురం : పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, వాస్తవ సాగులో ఉన్న కౌలు…

కలెక్టర్ నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 70 అర్జీలు

Nov 22,2023 | 16:46

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో జగనన్న తెలుపుదాం అనే స్పందన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల…

ఆబ్సెంట్‌ వేసిన టాప్‌ ఇన్‌స్పెక్టర్‌ : వర్కర్ల ఆగ్రహం

Nov 22,2023 | 12:52

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ వాల్వు ఆపరేటర్‌ గోపాల్‌ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి…

బ్రిడ్జి కూలింది.. వరి ధాన్యం గంగపాలైంది..!

Nov 21,2023 | 13:27

​  రాయదుర్గం (అనంతపురం) : బ్రిడ్జి కూలిపోవడంతో వరి ధాన్యంతో వెళుతున్న ఈచర్‌ వాహనం నీళ్లలో పడి వరి ధాన్యపు బస్తాలు నీటిపాలైన ఘటన మంగళవారం రాయదుర్గంలో…