Anantapuram District

  • Home
  • ఐహెచ్పీ పరిశ్రమలో కార్మికుడికి గాయాలు 

Anantapuram District

ఐహెచ్పీ పరిశ్రమలో కార్మికుడికి గాయాలు 

Feb 14,2024 | 12:31

ప్రజాశక్తి-చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ సమీపంలో ఉన్న ఐహెచ్పీ పరిశ్రమలో పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన “అన్నారన్” అనే కార్మికుడు మిషన్ పై…

ఈ మండల బిడ్డను… బాధ్యతగా పని చేశా..!

Feb 12,2024 | 15:36

టిడిపి చరిత్రలో చేయలేని విధంగా ఆత్మకూరు మండలానికి తాగు నీళ్లు తీసుకొచ్చా..! 18న రాప్తాడులో నిర్వహించే “సిద్ధం” సభను జయప్రదం చేయాలి..! రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్…

కలెక్టర్ గౌతమిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్

Feb 12,2024 | 13:22

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమిని  రాయదుర్గం  మున్సిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప మర్యాదపూర్వకంగా…

బొలేరోను ఢీకొన్నలారీ

Feb 12,2024 | 21:09

ముగ్గురు మృతి రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘటన ప్రజాశక్తి-అగళి (సత్యసాయి జిల్లా) : వివాహ రిసెప్షన్‌ ముగించుకుని సంతోషంగా ఇంటి వస్తున్న వారిని మృత్యువు రూపంలో లారీ…

పాలవెల్లువా మహిళలల్లో అవగాహన ఏది 

Feb 10,2024 | 14:07

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఐకెపి కార్యాలయంలో ఏపీఎం నిర్లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవగాహన కల్పించడంలో మండల మహిళా సమైక్య అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది…

ప్రమాదపు అంచున జ్యోతిరావు పూలే విద్యార్థులు

Feb 10,2024 | 12:44

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రమాదపు అంచున ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే పాఠశాల ప్రక్కనే…

త్రాగునీటి సమస్య పరిష్కరించండి : ఎంపీపీ

Feb 5,2024 | 15:28

ప్రజాశక్తి-పుట్లూరు : గ్రామాలలో త్రాగునీటి సమస్య ఏర్పడుతుందని వెంటనే వాటిని పరిష్కరించాలని ఎంపీపీ రాఘవరెడ్డి అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాఘవరెడ్డి అధ్యక్షతన…

రసవత్తరంగా సింగనమల వైసీపీ రాజకీయాలు

Feb 5,2024 | 11:42

ప్రజాశక్తి-నార్పల : అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు స్థానమైన సింగనమల నియోజకవర్గం రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి సింగనమల నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం హేమాహేమీలు పోటీ పడగా…

విజేతగా నార్పల జట్టు

Feb 4,2024 | 13:12

ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి వాలీబాల్ విజేతగా నార్పల జట్టు నిలిచింది. జిల్లా కేంద్రమైన…